|
హైహయ రాజు |
తర్వాత కుమారుడు అర్జున పాలన |
|
అర్జున |
కరిని ఓడించి జమదగ్నిని చంపి. నర్మద నుండి హిమాలయాల వరకు రాజ్య స్థాపన. |
|
అర్జునుడి ముని మనవడు |
అయోధ్య రాజును ఓడించెను,
ఆయన కొడుకు సగర హైహయలను
ఓడించెను. |
|
సగర |
అయోధ్యకు రాజు |
|
భగీరథ |
సగరుడి ముని మనుమడు |
|
కల్మషపాద |
భగీరథుడి తర్వాత రెండవ తరానికి చెందిన వాడు. |
|
దిలీప-II
|
కల్మషపాదుని తర్వాత ఎదవా తరం వాడు |
|
రఘు |
దిలీప-II
యొక్క కుమారులు |
|
అజ |
రఘు యొక్క కుమారులు |
|
దశరథ |
అజ యొక్క కుమారులు |
|
రామ |
రామాయణ చక్రవర్తి |
|
కాలచూరి
(
హైహయలు) |
క్రీ శ
249/250
కాలం లేదా కాలచూరుల కాలం |
|
కృష్ణ రాజు |
క్రీ.శ. ఆరవ శతాబ్దానికి చెందిన వారు,
గుజరాత్,
ఉత్తర మహారాష్ట్ర,
మాల్వా ప్రాంతాల బలమైన
రాజ్యాన్ని ఏర్పరచారు. |
|
శంకరగణ |
కృష్ణరాజుల కుమారుడు |
|
బుద్ధ రాజు |
చాళుక్య రాజులచే ఓడించ బడ్డాడు,
ఇతనికి ఇద్దరు కుమార్తెలు. |
|
విక్రమాదిత్య-II |
బుద్ధరాజుల అల్లుడు,
క్రీ.శ. ఎనిమిదవ శతాబ్దంలో
తూర్పు మాళ్వా ప్రాంతాన్ని ఏలినవాడు. |
Previous |
Next |
|